Tollywood news in telugu

పంది మాంసం ఇంకా వైన్ ఇష్టం అంటున్న టాప్ హీరోయిన్ …

చలో, గీత గోవిందం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న.. ఈమె తన అంద చందాలతో అభిమానులను నిద్రపోకుండా చేసింది..

ఈ భామ ఇటీవలే ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్‌ లో
సంచలన నిజాలు వెల్లడించింది… ఈ కార్యక్రమంలో చికెన్ పుట్టు కర్రీ ఎలా వండాలో నేర్పిస్తూ పలు ఆరోగ్య చిట్కాలను సూచించింది..ఈ నేపథ్యంలో రష్మీక.. తను కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన దానిని తెలిపింది… తమ సామాజిక వర్గం వారు పంది మాంసాన్ని కాల్చుకొని ఎక్కువగా తింటారని వెల్లడించింది.. అందుకే తనకు పంది మాంసం అంటే చాలా ఇష్టమట…తమ సామాజికవర్గం వాళ్ళు వైన్ ని కూడా సొంతంగా తయారు చేసుకుని తాగుతారాటా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button