Today Telugu News Updates

దోచుకున్న వెంటనే దొరికేశారు..

ఒక ముగ్గురు దొంగలు తల్లి కుమారులను ఇద్దరిని చంపి పారిపోయిన నాలుగు గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మైలాడుదురై జిల్లాకు చెందిన ధనరాజ్ అనే వ్యక్తి నగల వ్యాపారం చేస్తుండేవాడు. బుధవారం ఉదయం గుర్తుతెలియని కొందరు దొంగలు తన ఇంట్లోకి చొరబడి తన భార్య ఆశ(45) , కొడుకు అఖిల్(25) ను కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో ఉన్న 16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి హూటాహుటిన చేరుకున్ని.. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు .ఈమేరకు సీసీ కెమెరా ఫోటేజీ చెక్ చేశారు.. కారులో వెళ్తున్న ఆ ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా.. ఆ దొంగలు పోలీసుల పై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పులో ఒక్కరు మృతి చెందారు. మిగితా ఇద్దరిని అరెస్టు చేశారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button