Tollywood news in telugu

pm announce a new scheme

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఔత్సాహిక యువత ను ప్రోత్సహించే క్రమము లో ఒక కొత్త పథకాన్ని ప్రకటన చేశారు.
MSME ద్వారా కేవలం 59నిమిషాల్లో ఒక కోటి రూపాయల లోన్ ని అందించే పథకం ఇది. ఇందులో 2%రాయితీ ఉంటుంది తిరిగి చెల్లింపు చేయడం లో. ఎక్కువ ఉపాధి అవకాశాలు ఈ రంగం ద్వారా సిద్ధం అవుతుండటంతో ఈ కానుక ను యువత కోసం రూపకల్పన చేశారు.
కార్మిక నిబంధనల సడలింపు , మినహాయింపులు , సులభతరం వాణిజ్య, పర్యావరణ అనుమతులు వంటివి తనిఖీ కి వెళ్ళిన రెండు రోజుల్లోపే తమ పోర్టల్ లో నమోదు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది , తొలుత దేశంలోని 100జిల్లాలలో , 100రోజుల పాటు ఈ పథకం ప్రయోగాత్మకంగా మొదలు పెట్టడం జరిగింది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button