Today Telugu News Updates
ఒక్కడే 128 సార్లు ఓయో హోటల్ లో రూం బుక్ చేసుకోని ఏం చేసాడో తెలుసా?
మూడవ వార్షిక ట్రావెల్ ఇండెక్స్- ఓయో ట్రావెలోపిడియా 2020ను ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ఇటీవలే విడుదల చేసింది.. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారతదేశం తమకు బిజినెస్ లో ప్రత్యేకమని ఓయో యాజమాన్యం తెలిపింది. ఈ 2020లో అత్యధికంగా బుకింగ్స్ జరిగిన నగరాలలో ఢిల్లీ నిలిస్తే, వ్యాపార పర్యాటకుల కోసం హైదరాబాద్ నిలిచింది. అదే విధంగా భారత్ లో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణా నిలిచిందన్ని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఈవో
రోహిత్ కపూర్ తెలిపారు.
2020లో ఒకే వ్యక్తి 128 సార్లు ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం పట్ల అందరూ అవాక్కయ్యారు. ఆ వ్యక్తి తన పర్సనల్ పనులు, బిజినెస్ పనుల కోసం అన్ని సార్లు బుక్ చేసుకోవాల్సి వచ్చిందట