Tollywood news in telugu

పిలువని పేరంటాలకు రానున్న పోలీసులు…ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే !

No longer have to be vigilant

ఇక నుండి కరోనా మహమ్మారి జోరును తగ్గించడానికి పోలీసులు పిలువని పేరంటాలకు వెళ్లే పరిస్థితి వచ్చిపడింది.  హర్యానాలోని గురుగ్రామ్‌ పోలీసు కమిషనర్‌ కెకె రావు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా  నగరంలో జరిగే  వేడుకలకు పోలీసులు వెళ్లనున్నారు .

వేడుకలకు వచ్చే బంధువులను నిశితంగా పరిశీలించి , మాస్కులు ధరించని బందువులకు  జరిమానాలు వేసే పనిలో అప్పడ్డారు . వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. హర్యానాలో కేసులు పెరగుతుండటంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు అని అధికారులు తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button