Tollywood news in telugu

సేదతీరుతున్న కీర్తి ని చుడండి అంటూ … నితిన్ షేర్ చేసిన ఫోటో !

Keerthy Suresh

Keerthy Suresh:  వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్‌దే, ప్రస్తుతం  ఈ సినిమా కి  సంబంధించిన షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోంది. దుబాయ్  షెడ్యూల్‌లో భాగంగా కొన్ని పాటలను, మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . తాజాగా  ఈ మూవీ సెట్స్ నుంచి నితిన్  ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. అందులో కీర్తి కళ్లపై టవల్‌ వేసుకొని సేదతీరుతుండగా    నితిన్, వెంకీ లు  ఫొటో తీశారు .

 నితిన్‌ షూటింగ్‌లో మేము కష్టపడుతుంటే, కీర్తి ని చూసారా ఎంత హాయిగా సేదతీరుతుందో అంటూ కామెంట్‌ చేసారు . ఇక ఆ ఫొటోకు కీర్తి కూడా స్పందిచారు. నీకు జలస్‌గా ఉంది కదా అని కామెంట్ విసిరారు .

ఇదిలాఉంటే  రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రంగ్‌దే షూటింగ్ జరుపుకుంటుంది . ఈ సినిమా లోని  ఒక పాట అందరినీ అలరించింది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా కి  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సక్రాంతి కి ఈ సినిమా రానుంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button