Today Telugu News Updates

కోడి కూర కోసం దసరా రోజు చావు … ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది

నాగూర్ కర్నూల్ లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది , ఇటీవలే కోడిగుడ్డు కూర కోసం స్నేహితుడిని చంపడం చూసాము , ఇక ఈ సారి కోడి కూర కోసం చంపటం వంతు వచ్చింది , కావాల్సిన కోరిక తీరలేదంటే ఎంతకైనా తెగిస్తున్నారు మహాను బావులు. ఈ సారి తన భార్యనే చంపిన ఘటన ఒకటి జరిగింది

నాగూర్ కర్నూల్ అంటే క్రైమ్ కి పెట్టింది పేరుగా ఉంటూనే ఉంది , వింత వింత క్రిములు ఎక్కువ మేరకి నాగూర్ కర్నూల్ నుండే జరిగాయి , ఇక విషయం లో వెళ్తే తన భార్య దసరా పండగ రోజున కోడికూర వండమని ఆదేశించాడు , ఇక తాను నిరాకరించడం తో కోపంలో కొట్టి చంపేశాడు , అనంతరం ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు , ఇంటినుండి దుర్వాసన రావడం తో స్థానికులు పిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button