Today Telugu News Updates

పేస్ బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న యువత

facebook
facebook

facebook:: ఫేస్ బుక్ నేరగాళ్లు పోలీసుల పేర్లతో అకౌంట్ లను సృష్టించుకొని, మోసాలకు తెరలేపుతున్నారు. వీరి అకౌంట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మకానికి పెట్టి , తీరా వీరి బ్యాంకు అకౌంట్ లలో డబ్బులు వేయించుకొని మొహాన్ని చాటేస్తూ, లక్షల డబ్బులు దండుకుంటున్నారు.

ముక్యంగా ఈ లక్డౌన్ కారణంగా ఈ మోసాలు మరీ ఎక్కువ అయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

వీరు ఫేస్ బుక్, OLX, మరియు వివిధ షోషల్ మీడియాలా ద్వారా ప్రజల్ని జమ్మిస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  సూచిస్తున్నారు.   

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button