Today Telugu News Updates
SBI Goodnews : ఇలా చేస్తే మీకు ప్రతి నెల 27,000 వేయిలకు పైగా సంపాదించచ్చు !
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రజలకు ఒక గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఈ దివాలి నుండి PO పోస్ట్ లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఈ నెల 14 నుండి 2,000 పోస్ట్ల కు గాను ఈ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. అప్లై చేసుకోవాలంటే కనీసం 21 ఏళ్లు ఉండాలి. 30 ఏళ్లు మించి ఉండకూడదు . ఓబీసీ లకు రూ.750 ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎస్టీ, ఎస్సీకి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకున్నవారికి ప్రిలిమ్స్, మెయిన్స్ , ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ డిసెంబర్ 31న, జనవరి 2, 4, 5 తేదీల్లో ఉంటాయి. జనవరి 29న మెయిన్ ఎగ్జామ్ ఉండనుంది.
వీటి ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికీ 27,000 వేయిలకు పైగా జీతాన్ని అందివ్వనుంది.