telugu facts

కోట్ల ఆస్తులు వదులుకున్న కూతుర్లు…ఎందుకిలా చేసారో !

given up crores of assets

ఒక ముసలావిడ తన చివరికోరికమేరకు ఈమె కూతుర్లు కోట్ల రూపాయలు వదులుకున్నారు. వీటితోపాటు వారి తల్లి ఆభరణాలు కూడా విరాళంగా ఇచ్చేసారు.

వివరాల్లోకి వెళితే… ఒడిశా లోని నవరాంగౌర్ కి చెందిన ఒక మహిళా ఉండేది, ఈమెకు 25 గదులతో కూడిన ఒక 3 అంతస్తుల భవంతి , అలాగే ఈమెకు  ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికీ పెళ్లిళ్లు చేసి కాపురాలు పంపించేసింది.

కానీ ఈ మహిళా మొన్న డిసెంబరు 2న కొన్ని అనారోగ్య సమస్యలతో చనిపోయింది. ఈ చనిపోయిన మహిళాపేరు వైజయంతిమాలా ఈమె చనిపోతూ తన చివరి కోరికగా తన కొడుకుగా భావించే జగన్నాథునికి తన ఆస్థిని మొత్తం విరాళంగా ఇవ్వాలని కోరింది.

తన చివరి కోరిక మేరకు ఆ ముగ్గురు కూతుర్లు వైజయంతిమాలా ఆస్థిని మొత్తం విరాళంగా సమర్పించారు. ఈ రోజుల్లో ఆస్తులకోసం కొట్లాడుకునే వారినిచూశాం గాని ఇలా ఆస్తులను విరాళంగా రాసివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button