Real life stories
చిన్నారి గుండె తిన్న ప్రబుద్దులు …
రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంటే… కానీ కొందరు మాత్రం మూఢనమ్మకాలనే నమ్ముతున్నారు…ఒక వ్యక్తి తనకు సంతానం కలగడం లేదని.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గుండెను తిన్నాడు… పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భద్రాస్ లో చోటుచేసుకుంది… పరుశురాం, సునయన దంపతులకు గత కొంత కాలం నుండి సంతానం కలగడంలేదు.. దీంతో ఒక బాలిక ని హత్య చేసి అవయవాలు తింటే సంతానం కలుగుతుందని పలువురు చెప్పగా…. దీని వారు నమ్మి ఇద్దరు దుండగులకు సఫారీ ఇచ్చారు.
ఈ మేరకు ఆ దుండగులు ఏడేళ్ల పాప పై అత్యాచారం చేసి ..ఆపై హత్య చేసి.. గుండె కాయ ను వేరుచేసి ప్రధాన కుట్రదారులకు అందించగా.. వారు ఆ గుండె కాయ తిన్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.. దీంతో ఈ ఘటనపై పై సీఎం ఆదిత్యనాథ్ సీరియస్ గా స్పందించారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులను ఆదేశించారు