Today Telugu News Updates

చైనా మనకు చాల ఇచ్చింది … చైనాకు తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి కదా !

chaina

చైనా అన్ని దేశాలకు కరోనా వైరస్ రూపం లో అందరికి అనారోగ్యాన్ని ఇచ్చింది. ఆ పాపం చైనా కి తగిలేదాకా మనం వదిలిన  దేవుడు వొదిలేలా లేడు .

ఎందుకంటే మనకి ఒకరు కీడుచేస్తే, వారికి తిరిగి చెడు చేయడం మన వ్యక్తిత్వం కాదు. ఈ విషయాలు అన్ని ఆ పై వాడికి వదిలి పెడుతాం, మరి ఆ పై వారు ఊరుకుంటాడా వారు ఇచ్చిన కరోనా రోగాన్ని తిరిగి వారికే వెళ్లేలా దేవుడు చేస్తున్నాడు.

అదెలాగంటారా చైనా వాళ్ళు దిగుమతి చేసుకుంటున్న చేపలలో కరోనా లక్షణాలున్న చేపలు బయటపడుతున్నాయట. ఈ విషయం బయట పడటంతో చైనా వాళ్ళు దిగుమతులను కాస్త నిలిపివేశారు. వచ్చిన ప్రతి ఆహారపదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, ఈక్వెడార్‌ నుంచి వచ్చిన రొయ్యలలో వైరస్‌ ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

ఇలా దిగుమతి చేసుకున్న చేపలలో ఇండియా, బ్రెజిల్,రష్యా,దేశాలకు చెందినవిగా గుర్తించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button