అమితాబచ్చన్ తెలుగు సినిమాలలో నటించకపోవడానికి గల కారణం ….!
amitabh bachchan సినీ రచయితలు, దర్శకులు ఒక ప్రత్యేకమైన హీరోలకోసం స్టోరీలు రాస్తూ ఉంటారు. వీరి కల ఆ పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని, వారి కథలో ఆ గ్రేట్ హీరో ఉండాలని , తపన పడుతూ ఉంటారు.
కానీ వారి ఆశలు కొన్ని కొన్ని సార్లు తీరుతాయి, కొన్నిసార్లు తీరవు. ఎందుకంటే వారు ఇతర సినిమాలలో బిజిగా ఉండడంతో ఇలా జరుగుతూ ఉంటుంది.
అలా కొన్ని హిట్ సినిమాలలో అమితాబచ్చన్ ని అనుకున్నా, తాను కాలీ గా లేకపోవడంతో తన కోసం సృష్టించిన పాత్రలను వేరే వారు పోషించడం జరిగింది.
ఆ సినిమాలు పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాలో ఒక పాత్రకు అమితాబ్ ని అనుకోవడం జరిగిందట కానీ డేట్స్ కాలి లేకపోవడంతో చేయలేక పోయాడట.
అలాగే బాహుబలి లో కూడా ప్రముఖ పాత్రకోసం అమితాబ్ ని రాజమౌళి చేయమని అడిగారట, కానీ ఇక్కడకూడా సేమ్ సీన్ రిపీట్ అయింది అదేనండి డేట్స్ కాలిగా లేకపోవడమే, అందుకనే అమితాబ్ నటించలేక పోయారు.
కానీ నాగార్జున నటించిన ‘మనం’ లోను అదేవిదంగా చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించడం జరిగింది.