Today Telugu News Updates

Madanapally Incident: మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో మరో కొత్త ట్విస్ట్

Madanapally Incident:మదనపల్లి డబుల్ మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక హర్రర్ మూవీ లో కూడా ఇన్ని ట్విస్ట్ లు ఉండవు.. ఈ కేసుని చూస్తే హర్రర్ మూవీ కి మించి సస్పెన్స్ ఇస్తుంది. మళ్లీ ఈ కేసుకు సంబంధించి ఒక్కో షాకింగ్ విషయం తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన డబల్ మర్డర్ కేసులో రిమాండ్ రిపోర్టు వెల్లడైంది. ఈ రిపోర్ట్ లో హత్యలకు మూల కారణం అక్క ఆలేఖ్య అన్ని.. చెల్లెలు దివ్య ని చంపేలా ఆమె తల్లిదండ్రులను ప్రేరేపించింది అని వెల్లడైంది.

ఓవర్ ఆల్ గా ఈ రిపోర్ట్ లో పునర్జన్మలపై విశ్వాసమే వారి హత్యలకు ఉసిగొలిపిందని రిపోర్ట్లో పేర్కొన్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button