Today Telugu News Updates

150 గంటలో బియ్యపు గింజపై అద్భుతం… ఆశ్చర్యపోవాల్సిందే !

హైదరాబాద్ కి చెందిన స్వారీ రామగిరి అనే మహిళా అద్భుతాలు సృష్టిస్తుంది. చిన్నతనం నుండి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ఆరాట పాడేది కానీ ఏంచేయాలో తెలీదు.

స్వారీ కి మైక్రో ఆర్టిస్ట్ గురించి తెలుసుకొని, కొన్నేళ్లుగా ఈ ఆర్ట్ ని నేర్చుకుంటూ 2017 సంవత్సరంలో ఒకే గింజపై ఇంగ్లిష్ లో అక్షరాలు రాసినందుకుగాను వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో స్వారీ చోటు దక్కించుకుంది. 

రీసెంట్ గా స్వారీ బియ్యపు గింజలపై భగవద్గిత 18 అద్యాయాల్లోని 700 ల శ్లోకాలు , మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై 150 గంటలలో రాసింది.

స్వారీ ప్రతిభకుగాను గత సంవత్సరం నార్త్ ఢిల్ల్లీ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్రీయ పురస్కారం ప్రదానం చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button