Today Telugu News Updates

కరోనా విషయం లో ఏపి కి కొంత ఊరట:-

ఏపి లో గడచినా 24 గంటలలో 53,026 పరీక్షలు చేయగా ,అందులో 8943 పాజిటివ్ కేసులు వచ్చాయిగత కొద్ది రోజులతో పోల్చితే ఇవాళ్ళ తక్కువ కేసులు రావడం సంతోషించదగ్గ విషయం . అయినప్పటికీ ఇప్పటివరకు ఏపి లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 273085 కి చేరింది .

అదేవిదంగా గడచిన 24 గంటలలో 97 మంది కరోనా బాధితులు చనిపోయారు . విషయాన్నీ ఏపి ఆరోగ్య శాఖ తెలిపింది.

దీనితో ఏపి లో మరణాలు 2475 కి చేరుకున్నాయి . గత 24 గంటలలో 9,779 మంది కోలుకున్నారు . దీనితో మొత్తం కోలుకున్న వాళ్ళ సంఖ్య 180703 చేరింది . మరో 89907 వ్యక్తులు చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button