Today Telugu News Updates

పెళ్ళికి ముందే కానిచ్చిన కొత్త జంట…. ఫోటోలు వైరల్ ..!

ఈ రోజుల్లో పెళ్లికి ముందే కొత్త జంటలు ప్రీ-వెడ్డింగ్ పేరుతో పెళ్లి తరవాత జరగవలిసిన తతంగం, పెళ్ళికి ముందే జరిగిపోయే సంఘటన  ఒకటి కేరళలో జరిగింది.

కేరళకు చెందిన రిషి కార్తికేయన్, లక్ష్మి  ఈ నెలలో ముహుర్తాలు పెట్టుకున్నారు, కానీ కరోనా కారణంగా వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోలేకపోయారు. తీరా పెళ్లి సమయం దగ్గర పడడంతో పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరిగింది. 

కానీ పెళ్లికి ముందు సాధారణంగా చేసుకొనే పెళ్లి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోలేకపోయామని ఫీల్ అవుతున్న సమయంలో వీరికి ఒక ఆలోచన వచ్చింది.

వీరికి గుర్తుండిపోయేలా చాల ఫన్నీగా పోస్ట్-వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవాలని అనుకోని, కేరళలోని ఒక టీ తోటలో  బట్టలు లేకుండా కేవలం ఒక తెల్లని దుప్పటిని కప్పుకొని, రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి షోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button