Today Telugu News Updates
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి:-

మృతురాలి మెడభాగం పై గాయాలు ఉండండంతో,తనది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.
తేజస్విని బాసర ట్రిపుల్ ఐటీ లో 3వ సంవత్సరం చదువుతుంది. కరోనా కారణంతో ఇంటివద్దే ఉంది ఇలా మృతి చెందడంతో ఆ ఊరి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.