Today Telugu News Updates

ఎస్ పి . బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది అన్న ఎంజిఎం:-

నెల 5 ప్రముఖ గాయకుడూ ఎస్ పి . బాలు కు కరోనా సోకడం తో చెన్నై లోని ఎంజిఎం లో చేరిన విషయం తెలిసినదే, కాగా నిన్న రాత్రి బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి

పలు బాషలలో కొన్ని వందల పాటలు పాడి  ప్రజల హృదయాలలో తనదైన స్థానాన్ని సంపాదించుకొని,ఎన్నో పురస్కారాలను తన కాతాలో  వేసుకున్నారు .

ఇపుడు తాను కరోనా తో పోరాడుతున్నాడు ,బాలు అభిమానులు, తను తొందరగా కరోనా నుండి కోలుకొని ,ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించారని  కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button