Tollywood news in telugu
కమ్మ కులాన్ని టార్గెట్ చేసిన కమెడియన్
మరోసారి కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్లు.
సినిమాల్లో కమెడియన్ గా ఉన్న పృధ్వీ రాజ్ గత ఎన్నికల నుండి అడపాదడపా జగన్ పార్టీలో కనిపిస్తూ అప్పుడప్పుడు హవా చేస్తూ ఉంటాడు.అయితే కేవలం పార్టిమీద అభిమానమో ఎమో తెలీదు గాని ఎలాంటి కీలక పదవి లేకున్నా కూడా ఈమధ్య హాట్ కామెంట్స్ తో పార్టీకి,ఇటు సినీ ఇండస్ట్రీ లో చెడ్డ పేరు తెచ్చుక్కుంటున్నాడు.
ఈ మధ్యకాలంలో ఒక్క ఇంటర్వ్యూలో పద్దతిగా అడిగిన మీరు బలమైన సామాజిక వర్గం మీద పోరాడుతున్నారు కదా అన్న ప్రశ్నకు,డొంక తిరుగుడు లేకుండా కమ్మకులం వారే కదా అవును వాల్లెమన్నా దిగొచ్చారా వాళ్లు మనుషులు కారా అంటు హాట్ కామెంట్స్ చేసాడు.
సిని ఇండస్ట్రీలో కూడా హీరోల ఫ్యామిలీలు,ఇటు తెదేపానూ ఉద్దెశ్యించి అన్నాయ్ అంటు అట్టుడికి పోతున్నాయి ఆ వర్గాలు చూడాలి ఇక ఏమవుతుందో